సీసీరోడ్ పనులను శంకుస్థాపన చేసిన మంత్రి తలసాని
అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళుతున్నాం: మంత్రి తలసాని - సీసీరోడ్ పనులను శంకుస్థాపన చేసిన మంత్రి తలసాని
సికింద్రాబాద్లోని రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలోని నల్లగుట్ట వద్ద సీసీ రోడ్డు పనులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేశారు. డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించారు.
![అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళుతున్నాం: మంత్రి తలసాని](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5050480-594-5050480-1573638490584.jpg)
సీసీరోడ్ పనులను శంకుస్థాపన చేసిన మంత్రి తలసాని
ఇవీ చూడండి: మహబూబాబాద్లో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య