తెలంగాణ

telangana

ETV Bharat / state

నర్సింగరావు సేవలు మరవలేనివి: మంత్రి తలసాని

మాజీ మంత్రి, దివంగత నేత డి.నర్సింగరావు సేవలు మరువలేనివని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కంటోన్మెంట్​ లక్ష్మీనగర్​లో నర్సింగరావు విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు.

By

Published : Feb 9, 2020, 7:41 PM IST

minister srinivas yadav Inaugurated Statue of Former Minister Narasinga Rao at contonment in Hyderabad
తలసాని శ్రీనివాస్​ యాదవ్​

సికింద్రాబాద్​ కంటోన్మెంట్​లోని లక్ష్మీనగర్​లో మాజీ మంత్రి నర్సింగరావు విగ్రహాన్ని.. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. నర్సింగరావు సేవలు మరువలేనివని మంత్రి కొనియాడారు. పేద, బడుగు బలహీనవర్గాల నాయకుడిగా ఉన్నత స్థాయికి చేరుకున్నారని గుర్తు చేశారు.

తలసాని శ్రీనివాస్​ యాదవ్​

ABOUT THE AUTHOR

...view details