తెలంగాణ

telangana

By

Published : Sep 23, 2020, 6:04 PM IST

ETV Bharat / state

'చెరువులు, కుంటల కబ్జాకు పాల్పడితే సహించేది లేదు'

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. భారీ వర్షాలకు చెరువులకు గండిపడి నీరు రోడ్లపై చేరిందని తెలుసుకొని.. ఆ ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

'చెరువులు, కుంటల కబ్జాకు పాల్పడితే సహించేది లేదు'
'చెరువులు, కుంటల కబ్జాకు పాల్పడితే సహించేది లేదు'

ఎవరైనా... చెరువులు, కుంటలు కబ్జాకు పాల్పడితే సహించేది లేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. భారీ వర్షాలకు చెరువులకు గండిపడి నీరు రోడ్లపై చేరిందని తెలుసుకొని ఆ ప్రాంతాల్లో పర్యటించారు.

మంత్రితో పాటు మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది, మున్సిపల్ కమిషనర్ కుమార్, కౌన్సిలర్లు, అధికారులు, తదితరులు ఉన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి అధికారులు ఆదేశించారు.

ఇదీ చూడండి: ఏసీపీ నివాసాల్లో తనిఖీలు... రూ.5 కోట్ల ఆస్తులు గుర్తింపు

ABOUT THE AUTHOR

...view details