తెలంగాణ

telangana

ETV Bharat / state

'చదువులోనే కాదు ఆటల్లోనూ రాణించాలి' - minister malla reddy ingrates Hand Ball Championship in Hyderabad

విద్యార్థులు చదువులోనే కాదు క్రీడా రంగంలోనూ రాణించాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సికింద్రాబాద్ బోయిన్​పల్లిలోని సి.ఎం.ఆర్.పాఠశాలలో హ్యాండ్ బాల్ ఛాంపియన్​షిప్​ను ప్రారంభించారు.

minister malla reddy ingrates Hand Ball Championship  in Hyderabad
'చదువులోనే కాదు ఆటల్లోనూ రాణించాలి'

By

Published : Dec 21, 2019, 7:53 PM IST

65వ ఎస్​జీఎస్​టీఎస్ హ్యాండ్ బాల్ పోటీలను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. కాగడాను వెలిగించి పోటీలను ఆరంభించారు. క్రీడల్లో పిల్లలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు చదువులోనే కాదు క్రీడా రంగంలోనూ రాణించాలన్నారు.

14 ఏళ్లలోపు విద్యార్థులకు అవకాశం

సికింద్రాబాద్ బోయిన్​పల్లోలని సీఎంఆర్ పాఠశాలలో జరుగుతున్న ఈ క్రీడల్లో 14 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు పాల్గోనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

'చదువులోనే కాదు ఆటల్లోనూ రాణించాలి'
ఇవీ చూడండి: చలి నుంచి మూగజీవాలకు సంరక్షణ

ABOUT THE AUTHOR

...view details