కర్ణాటకలోని రాయచూర్ను తెలంగాణలో కలపాలని ఆ ప్రాంత భాజాపా ఎమ్మెల్యే శివరాజ్ కోరడం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే కోరికను అక్కడి ప్రజలు సైతం చప్పట్లతో స్వాగతించారని ట్విట్టర్ వేదికగా తెలిపారు. గతంలో మహారాష్ట్రలోని నాందేడ్ స్థానిక నాయకులు సైతం తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని కోరినట్లు గుర్తు చేశారు.
Minister KTR: ఆ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో కలుస్తామనడం.. మన అభివృద్ధికి నిదర్శనం - హైదరాబాద్ జిల్లా వార్తలు
కర్ణాటకలోని రాయచూర్ను తెలంగాణలో కలపాలని ఆ ప్రాంత భాజాపా ఎమ్మెల్యే కోరడం... ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పాలనకు నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే కోరికను అక్కడి ప్రజలు సైతం చప్పట్లతో స్వాగతించారని తెలిపారు.
![Minister KTR: ఆ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో కలుస్తామనడం.. మన అభివృద్ధికి నిదర్శనం Minister KTR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13325844-310-13325844-1633958947598.jpg)
Minister KTR