తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి కేటీఆర్ - KCR KTR JAGAN

లాక్​డౌన్​ కారణంగా హైదరాబాద్​లో ఉన్న ఆంధ్రా విద్యార్థుల సమస్యపై మంత్రి కేటీఆర్​ స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ ఏపీ సీఎం జగన్​తో మాట్లాడారని మంత్రి పేర్కొన్నారు.

ఏపీ విద్యార్థుల సమస్యలపై స్పందించిన మంత్రి కేటీఆర్​
ఏపీ విద్యార్థుల సమస్యలపై స్పందించిన మంత్రి కేటీఆర్​

By

Published : Mar 25, 2020, 11:59 PM IST

ఏపీ విద్యార్థుల సమస్యలపై ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ స్పందించారు. లాక్​డౌన్​ వల్ల హైదరాబాద్‌లో ఉండిపోయిన ఏపీ విద్యార్థుల విషయంపై జగన్మోహన్​రెడ్డితో సీఎం కేసీఆర్​ మాట్లాడినట్లు మంత్రి తెలిపారు. అందరి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని కేటీఆర్‌ అన్నారు. త్వరలోనే హాస్టల్​ విద్యార్థుల సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details