కరెంట్ ఛార్జీల పెంపుపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలిలో మజ్లిస్ సభ్యుడు హసన్ జాఫ్రీ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు.
ఛార్జీలు పెంచాల్సి వస్తే.. తప్పకుండా చెప్తాం: మంత్రి జగదీశ్ - telangana Legislature sessions 2021
శాసనమండలిలో మజ్లిస్ సభ్యుడు హసన్ జాఫ్రీ కరెంట్ ఛార్జీల పెంపుపై అడిగిన ప్రశ్నకు మంత్రి జగదీశ్ రెడ్డి సమాధానం చెప్పారు. కరెంట్ ఛార్జీలు పెంచాల్సి వస్తే... తప్పకుండా ప్రజలకు చెప్పే చేస్తామని అన్నారు.
![ఛార్జీలు పెంచాల్సి వస్తే.. తప్పకుండా చెప్తాం: మంత్రి జగదీశ్ ఛార్జీలు పెంచాల్సి వస్తే.. తప్పకుండా చెప్తాం: మంత్రి జగదీశ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11083528-329-11083528-1616224366906.jpg)
ఛార్జీలు పెంచాల్సి వస్తే.. తప్పకుండా చెప్తాం: మంత్రి జగదీశ్
కొవిడ్ సమయంలో రెండు డిస్కంలలో కలిపి 4వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని గుర్తుచేశారు. కరెంట్ ఛార్జీలు పెంచాల్సి వస్తే... తప్పకుండా ప్రజలకు చెప్పే చేస్తామని.. ఎలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు.
మండలిలో మాట్లాడిన మంత్రి జగదీశ్రెడ్డి