రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సొసైటీ ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధి వ్యతిరేక నడకను చేశారు. అనంతరం రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంకు మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు.
ఎయిడ్స్పై అవగాహన పెరగాలి: మంత్రి ఈటల - December 1 commemorates World AIDS Control Day
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని నిజాం కాలేజీ నుంచి రవీంద్రభారతి వరకు నడక ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత, స్వచ్ఛంద సంస్థల అధికారులు పాల్గొన్నారు.
![ఎయిడ్స్పై అవగాహన పెరగాలి: మంత్రి ఈటల Minister Etala of State for World AIDS Day at hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5235946-559-5235946-1575201283181.jpg)
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంలో పాల్గొన్న మంత్రి ఈటల
ఎయిడ్స్ వ్యాధిపై దేశవ్యాప్తంగా అవగాహన పెరిగిందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో గతంలో 2 శాతం ఉన్న ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు ప్రస్తుతం 0.7 శాతానికి తగ్గిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంలో పాల్గొన్న మంత్రి ఈటల
ఇదీ చూడండి : సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణం : రేవంత్