తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని.. ఎప్పుడు మరణిస్తానో తెలియదని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. తనకు చావు గురించి భయం లేదని.. తన బెంగంతా ప్రజల కోసమేనని స్పష్టం చేశారు. మజ్లిస్ పార్టీ 62వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని దారుసలెంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఎప్పుడు చనిపోతానో తెలియదు: అక్బరుద్దీన్
ఎప్పుడు చనిపోతానో తెలియదని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. మజ్లిస్ పార్టీ 62వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్తో మాట్లాడారు.
ఎప్పుడు చనిపోతానో తెలియదు: అక్బరుద్దీన్