డిసెంబర్ 31న రాత్రి హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ ప్రత్యేక సర్వీసులు నడపడం వల్ల ప్రయాణికుల సంఖ్య పెరిగిందని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. డిసెంబర్ 31 రాత్రి 4లక్షల 60వేల మంది ప్రయాణికులు ప్రయాణించారని... రోజువారీకంటే ఈ సంఖ్య 40వేలు ఎక్కువని వివరించారు. ఆ రోజు రాత్రి మెట్రో రైళ్లలో మద్యం సేవించిన వారిని కూడా అనుమతించినట్లు తెలిపారు.
'ఒక్క రాత్రిలోనే 4 లక్షల 60 వేల మంది మెట్రో ప్రయాణికులు' - మెట్రో ఒక్క రాత్రి స్పెషల్ సర్వీసులు
నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ ప్రత్యేక సర్వీసులు నడిపింది. ఒక్క రాత్రిలోనే 4 లక్షల 60 వేల మంది ప్రజలు తమ సేవలు ఉపయోగించుకున్నారని సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
!['ఒక్క రాత్రిలోనే 4 లక్షల 60 వేల మంది మెట్రో ప్రయాణికులు' metro-latest-special-services-in-hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5565526-588-5565526-1577918550033.jpg)
'ఒక్క రాత్రిలోనే 4 లక్షల 60 వేల మంది మెట్రో ప్రయాణికులు'
'ఒక్క రాత్రిలోనే 4 లక్షల 60 వేల మంది మెట్రో ప్రయాణికులు'
ఇవీచూడండి: రెండురోజుల్లో ఎన్ని"కోట్లు" తాగేశారో తెలుసా?
Last Updated : Jan 2, 2020, 7:51 AM IST