తెలంగాణ

telangana

By

Published : Mar 5, 2020, 12:39 PM IST

ETV Bharat / state

కరోనా నివారణకు మెట్రో నివారణ చర్యలు

కొవిడ్-19 వైరస్ వ్యాప్తి నివారణకు హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు చర్యలు ప్రారంభించారు. మెట్రో స్టేషన్లను శానిటైజర్లతో ఎల్​అండ్​టీ సిబ్బంది శుభ్రం చేశారు.

శానిటైజర్లతో మెట్రో రైళ్లు శుభ్రం
శానిటైజర్లతో మెట్రో రైళ్లు శుభ్రం

కరోనా ప్రభావంతో మెట్రో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మెట్రో రైళ్ళతో పాటు పరిసర ప్రాంతాల స్టేషన్లను శానిటైజర్లతో ఎల్అండ్​టీ సిబ్బంది శుభ్రపరిచారు. ప్రయాణికులు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

శానిటైజర్లతో మెట్రో రైళ్లు శుభ్రం

ABOUT THE AUTHOR

...view details