కరోనా ఎఫెక్ట్: మాస్క్లకు పెరిగిన డిమాండ్
కరోనా ఎఫెక్ట్: మాస్క్లకు పెరిగిన డిమాండ్ - covid 2020
కరోనా... ఎఫెక్ట్తో రాష్ట్రంలో మాస్క్ల ధరలు పెరిగాయి. 50 రూపాయలకు దొరికే ఎన్ 95 మాస్క్లు 300 రూపాయలకు చేరాయి. 2 రూపాయలకు దొరికే సాధారణ సర్జికల్ మాస్క్లు... ఏకంగా 20 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఫలితంగా సాధారణ ప్రజలు మాస్క్లు కొనడం కష్టంగా మారింది. మాస్క్ ధరలపై మరింత సమాచారాన్ని ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య అందిస్తారు.
![కరోనా ఎఫెక్ట్: మాస్క్లకు పెరిగిన డిమాండ్ masks-prices-have-increased-for-corona-effect](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6290379-thumbnail-3x2-kee.jpg)
కరోనా ఎఫెక్ట్: మాస్క్లకు పెరిగిన డిమాండ్