తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంపీ రేవంత్​ రెడ్డికి కరోనా పాజిటివ్​

మల్కాజిగిరి ఎంపీ రేవంత్​ రెడ్డికి కరోనా పాజిటివ్​ నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

By

Published : Mar 23, 2021, 3:07 PM IST

corona positive to revanth reddy
రేవంత్​రెడ్డికి కరోనా

కాంగ్రెస్ నేత, మల్కాజి​గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి కొవిడ్​ బారిన పడ్డారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు రేవంత్​ ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ట్వీట్ చేసిన ఆయన.. ఇటీవల తనను కలిసినవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details