తెలంగాణ

telangana

ETV Bharat / state

అయోధ్య తీర్పు హర్షణీయం: మాజీ గవర్నర్ విద్యాసాగర్​రావు - maharastra farmer governor vidya sagar rao visit to ram mandir

హైదరాబాద్​ లంగర్​హౌస్​లోని రామాలయాన్ని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు దర్శించుకున్నారు.

రాముడి సన్నిధిలో మాజీ గవర్నర్ విద్యాసాగర్​రావు

By

Published : Nov 12, 2019, 2:36 PM IST

రాముడి సన్నిధిలో మాజీ గవర్నర్ విద్యాసాగర్​రావు

అయోధ్య రామ మందిరం తీర్పు తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని మహారాష్ట్ర మాజీ గవర్నర్​ విద్యాసాగర్​రావు అన్నారు. హైదరాబాద్​ లంగర్​హౌస్​లోని రామాలయాన్ని సందర్శించారు. అయోధ్య వివాదంలో సుప్రీం తీర్పుపై సంతోషం వ్యక్తం చేస్తూ... రామున్ని దర్శించుకున్నాని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details