తెలంగాణ

telangana

By

Published : Jul 9, 2021, 5:26 PM IST

ETV Bharat / state

L.RAMANA: 'ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తెరాసలో చేరుతున్నా'

రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తర మలుపు తిరుగుతున్నాయి. తాజాగా తెదేపా రాష్ట్ర అధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తూ ఎల్.రమణ ప్రకటించారు. మారుతున్న రాజకీయ పరిణామాలు ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అధికార తెరాస పార్టీలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎల్.రమణతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

L.RAMANA: 'ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తెరాసలో చేరుతున్నా'
L.RAMANA: 'ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తెరాసలో చేరుతున్నా'

L.RAMANA: 'ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తెరాసలో చేరుతున్నా'

ABOUT THE AUTHOR

...view details