తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీపై కేసీఆర్​కు వామపక్షాల లేఖ.. - Left Parties Write a letter to CM KCR on TSRTC conservation

ఆర్టీసీ కార్మికుల పరిస్థితిపై వామపక్ష నేతలు సీఎం కేసీఆర్​కు లేఖ రాశారు. ఆర్టీసీ పరిరక్షణపై తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

Breaking News

By

Published : Nov 27, 2019, 7:34 PM IST

ఆర్టీసీ కార్మికుల బతుకులు దుర్భరంగా మారాయని, కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వామపక్ష నేతలు పేర్కొన్నారు. 52 రోజులుగా సాగిన తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇప్పటివరకూ కార్మికుల కుటుంబాలలో కన్నీటిని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని లేఖలో వామపక్ష నేతలు విన్నవించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details