ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరాంను గెలిపించాలని విస్తృత ప్రచారం చేపట్టారు. ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు బయలుదేరారు.
'ఉద్యోగాల కల్పనలో తెరాస ప్రభుత్వం విఫలమైంది' - professor kodandarao latest news
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు బయలుదేరారు. తెరాస ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రొఫెసర్ కోదండరాంని గెలిపించాలని కోరారు.
!['ఉద్యోగాల కల్పనలో తెరాస ప్రభుత్వం విఫలమైంది' Leaders of OU student unions have left for the joint Warangal district as part of the MLC election campaign](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10522954-1058-10522954-1612605406218.jpg)
'ఉద్యోగాల కల్పనలో తెరాస ప్రభుత్వం విఫలమైంది'
తెరాస ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాడానికి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరాంని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఆ బామ్మ సంగీతానికి ఎవరి మనసైనా కరగాల్సిందే!