రోడ్షోలో కేటీఆర్
'గల్లీలో మీ సేవకుడు... దిల్లీలో కేసీఆర్ సైనికుడు' - l b nagar
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎల్బీనగర్ పరిధిలో పర్యటిస్తూ మర్రి రాజశేఖర్ రెడ్డికి ఓటు వేయాలని సూచించారు.

రోడ్షోలో కేటీఆర్
ఇవీ చూడండి:వచ్చే నెల నుంచి రూ.2 వేల పింఛన్: కేటీఆర్