తెలంగాణ

telangana

ETV Bharat / state

'వచ్చేనెల 11వరకు మద్యం షాపులు మూసేయాలి'

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు సీట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం చేశాయని  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​.కృష్ణయ్య ఆరోపించారు. తెలంగాణలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల పెండింగ్​ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు.

By

Published : Mar 23, 2019, 8:54 PM IST

బీసీల హక్కుల్ని కాపాపండి

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎన్నికల హామీల్లో భాగంగా ఒప్పంద ఉపాధ్యాయులందరినీ క్రమబద్ధీకరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​.కృష్ణయ్య డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో 132 డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న 863 మంది అతిథి అధ్యాపకులకు పెండింగ్​ వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. ప్రభుత్వం స్పందించక పోతే ఉన్నత విద్యామండలికి తాళం వేస్తామని హెచ్చరించారు. ఇరు రాష్ట్రాల్లో వచ్చేనెల 11 వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

బీసీల హక్కుల్ని కాపాపండి

ABOUT THE AUTHOR

...view details