తెలంగాణ

telangana

ETV Bharat / state

ముగిసిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ ముగిసింది. వేసవి అవసరాలు, గడిచిన 3 నెలల నీటి వాటాల వినియోగంపై చర్చించారు.

By

Published : Apr 9, 2021, 11:45 AM IST

ముగిసిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ
ముగిసిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. వర్చువల్ విధానంలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. సమావేశంలో కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి రాయిపురే, తెలంగాణ, ఏపీ ఈఎన్‌సీలు మురళీధర్, నారాయణరెడ్డి పాల్గొన్నారు. వేసవి అవసరాలు, గడిచిన 3 నెలల నీటి వాటాల వినియోగంపై చర్చించారు. జూన్ వరకు రెండు రాష్ట్రాలకు నీటి విడుదలపై చర్చ సాగింది.

ఇదీ చూడండి: మరో రెండు నెలలు గడ్డురోజులే..!

ABOUT THE AUTHOR

...view details