హైదరాబాద్ రవీంద్రభారతి వద్ద బలవన్మరణానికి పాల్పడిన నాగులు అంత్యక్రియలు మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని రాజీవ్ గృహకల్పలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాగులు మృతదేహానికి పూలమాల వేసి ప్రొఫెసర్ కోదండరాం నివాళులు అర్పించారు.ఉపాధి దొరకడం లేదంటూ 3 రోజుల క్రితం అసెంబ్లీ సమీపంలో రవీంద్రభారతి ముందు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు.
హాజరు కానున్న భట్టి..