ETV Bharat / state
దేశంలో ఉన్నది ఒక్కటే చక్రం.. అదే మోదీ మంత్రం! - INTERVIEW
"కేంద్రంలో ప్రతి ఒక్కరు చక్రం తిప్పుతామంటున్నారు. ఎంత మంది ఎన్ని చక్రాలు తిప్పుతారో అర్థం కావట్లేదు. దేశంలో ఉన్నది ఒక్కటే చక్రం... అదే నమో మంత్రం. ప్రజలు మోదీనే మరోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారు."
-- కిషన్రెడ్డి.
![]()
![దేశంలో ఉన్నది ఒక్కటే చక్రం.. అదే మోదీ మంత్రం!](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2790214-1110-ff171cf3-6680-424b-9f17-3ea5654e5809.jpg)
కిషన్రెడ్డితో ముఖాముఖి...
By
Published : Mar 25, 2019, 5:38 AM IST
| Updated : Mar 25, 2019, 8:12 AM IST
కిషన్రెడ్డితో ముఖాముఖి... దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన భాజపా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని సికింద్రాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. తెరాస ఓడినా గెలిచినా రాష్ట్రానికి వచ్చే నష్టమేమీ లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడానని... తనని గెలిపిస్తే రాజధాని అభివృద్ధికి కృషిచేస్తానంటున్నారు కిషన్రెడ్డి. Last Updated : Mar 25, 2019, 8:12 AM IST