తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేసీఆర్​ నాయకత్వాన్ని దేశం కోరుకుంటోంది' - undefined

ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని,ఆయన నాయకత్వాన్ని దేశం కోరుకుంటోందన్నారు సికింద్రాబాద్ తెరాస అభ్యర్థి తలసాని సాయికిరణ్.

'కేసీఆర్​ నాయకత్వాన్ని దేశం కోరుకుంటోంది'

By

Published : Apr 3, 2019, 3:57 PM IST

యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోందన్నారు సికింద్రాబాద్​ తెరాస అభ్యర్థి తలసాని సాయికిరణ్. ముషీరాబాద్​ నియోజకవర్గంలోని కవాడిగూడ, అడిక్​మెట్ డివిజన్​ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి నాయిని, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్​తో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగడానికి రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాల్లోతెరాసను గెలిపించాల్సినఅవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని సాయికిరణ్ విజ్ఞప్తి చేశారు.

'కేసీఆర్​ నాయకత్వాన్ని దేశం కోరుకుంటోంది'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details