హైదరాబాద్ మౌలాలీ రైల్వే స్టేషన్లోని ఓ రైలు బోగిలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. స్టేషన్లో నిలిపిన కాకినాడ- సికింద్రాబాద్ రైలులోని ఓ బోగీకి మంటలు వ్యాపించడం వల్ల అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు.
కాకినాడ -సికింద్రాబాద్కు రైలుకు మంటలు - మౌలాలీ రైల్వే స్టేషన్లో మంటలు
హైదరాబాద్ మౌలాలీ రైల్వే స్టేషన్లో నిలిపి ఉంచిన కాకినాడ- సికింద్రాబాద్ రైలు బోగికి మంటలు అంటుకున్నాయి. మూడు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చేసరికే.. బోగి పూర్తిగా దగ్ధమయింది.
కాకినాడ -సికింద్రాబాద్కు రైలుకు మంటలు
మూడు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చేసరికే.. బోగి పూర్తిగా దగ్ధమయింది. ప్రమాదవశాత్తు జరిగిందా.. ఆకతాయిల పనా... అనే కోణంలో రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి:మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు బంద్: కేసీఆర్