తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీనివాస్​రెడ్డికి ఆర్టీసీ కార్మికుల నివాళి - టీఎస్​ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డికి నివాళులర్పించిన జేబీఎస్ ఆర్టీసీ కార్మికులు

సికింద్రాబాద్ జేబీఎస్​ వద్ద ఆర్టీసీ కార్మికులు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు.

జేబీఎస్ వద్ద ఆర్టీసీ కార్మికుల కొవ్వొత్తుల ప్రదర్శన

By

Published : Oct 14, 2019, 3:45 PM IST

కొవ్వొత్తుల ర్యాలీతో డ్రైవర్ శ్రీనివాస్​రెడ్డికి నివాళులర్పించిన జేబీఎస్ ఆర్టీసీ కార్మికులు

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని సికింద్రాబాద్ జేబీఎస్​ వద్ద ఆర్టీసీ కార్మికులు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details