తెలంగాణ

telangana

ETV Bharat / state

మరికొద్దిసేపట్లో జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో సేవలు ప్రారంభం - jbs-mgbs metro to start sooner by cm kcr

హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకమైన మెట్రోలో మూడో మార్గం కాసేపట్లో ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్​ సహా పలు మంత్రులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

jbs-mgbs metro to start sooner by cm kcr
కాసేపట్లో జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో సేవలు ప్రారంభం

By

Published : Feb 7, 2020, 3:16 PM IST

హైదరాబాద్​ మెట్రోలోని మరో కీలక ఘట్టం కాసేపట్లో ప్రారంభం కానుంది. జేబీఎస్​ పరేడ్​ గ్రౌండ్​ స్టేషన్​లో ఎంజీబీఎస్​ వరకు మెట్రో సేవలను సీఎం కేసీఆర్​ ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి, మంత్రులు మహమూద్​ అలీ, కేటీఆర్​ హాజరుకానున్నారు. జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్​లో 9 స్టేషన్లను కలుపుకుంటూ మెట్రో రైలు పరుగులు తీయనుంది. 2017 నవంబర్​ 28 నుంచి భాగ్యనగర ప్రజలకు అందుబాటులోకి వచ్చిన మెట్రో రైలు.. ఇప్పుడు మూడు మార్గాల్లో ప్రయాణిస్తోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details