తిరుమల శ్రీవారిని జాతిరత్నాలు చిత్ర నటులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కథానాయకుడు నవీన్ పోలిశెట్టి , హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో జాతిరత్నాలు చిత్ర నటులు - శ్రీవారి సేవలో జాతిరత్నాలు చిత్ర నటులు
తిరుమల శ్రీవారిని వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో జాతిరత్నాలు చిత్ర నటులు దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులతో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నామని హీరో నవీన్ పోలిశెట్టి తెలిపారు.
![శ్రీవారి సేవలో జాతిరత్నాలు చిత్ర నటులు శ్రీవారి సేవలో జాతిరత్నాలు చిత్ర నటులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11053703-56-11053703-1616036201830.jpg)
శ్రీవారి సేవలో జాతిరత్నాలు చిత్ర నటులు
శ్రీవారి సేవలో జాతిరత్నాలు చిత్ర నటులు
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందుకున్నారు. చిత్రానికి లభిస్తున్న ప్రేక్షకాదరణపై వారు సంతోషం వ్యక్తం చేశారు. స్వామివారి ఆశీస్సులతో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి:ఎమ్మెల్సీ తొలి రౌండ్ ఫలితాలు విడుదల...