తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐటీగ్రిడ్​ ఎండీ ముందస్తు బెయిల్​పై విచారణ వాయిదా - It grid md ashok bail

ఐటీగ్రిడ్​ ఎండీ అశోక్​ ముందస్తు బెయిల్​ పిటిషన్​పై హైకోర్టులో వాదనలు జరిగాయి. తదుపరి విచారణను జూన్​ 4 తేదీకి ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.

ఐటీగ్రిడ్​ ఎండీ ముందస్తు బెయిల్​పై విచారణ వాయిదా

By

Published : May 29, 2019, 3:40 PM IST

ఐటీగ్రిడ్‌ ఎండీ అశోక్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో రంగారెడ్డి జిల్లా కోర్టు ఆయన బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేయగా.. హైకోర్టును ముందస్తు బెయిల్‌ కోసం ఆశ్రయించారు. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు మరికొంత గడువు కావాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టును కోరారు. తదుపరి విచారణను హైకోర్టు జూన్‌ 4వ తేదీకి వాయిదా వేసింది.

ఐటీగ్రిడ్​ ఎండీ ముందస్తు బెయిల్​పై విచారణ వాయిదా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details