తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐటీగ్రిడ్స్​​ కేసు 20కి వాయిదా

ఐటీగ్రిడ్స్​​ కేసులో నేడు హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ పోలీసులకు ఈ కేసు దర్యాప్తు చేసే అధికారం లేదని అశోక్​ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు.

By

Published : Mar 11, 2019, 2:13 PM IST

మీడియాతో మాట్లాడుతున్న అశోక్​ తరపున న్యాయవాది

ఐటీగ్రిడ్ కేసులో క్వాష్ పిటీషన్​పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సంస్థ సీఈఓ అశోక్​ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్​ లోత్ర వాదనలు వినిపించారు. తెలంగాణ పోలీసులు అశోక్​కు ఇచ్చిన నోటీసులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోరారు. ఇప్పుడు ఇవ్వలేమని సీఈఓ తరపు న్యాయవాది తెలిపారు. కేసు తదుపరి విచారణ ఈ నెల 20కి కోర్టు వాయిదా వేసింది.

మీడియాతో మాట్లాడుతున్న అశోక్​ తరపున న్యాయవాది

ABOUT THE AUTHOR

...view details