హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఐటీ కంపెనీ ఐవోటీ సొల్యూషన్స్ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో నూతన ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త యూనిట్ను 2 వేల జీపీఎస్ డివైసెస్ తయారీ సామర్థ్యంతో నిర్మిస్తున్నామని కంపెనీ సీఈవో కోణార్క్ తెలిపారు.
ఏపీ అమరావతిలోనూ ఐవోటీ సొల్యూషన్స్... - IOT NEW PLANT
హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న ప్రముఖ ఐటీ కంపెనీ ఐవోటీ సొల్యూషన్స్... ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిలో నూతన తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

ఏపీలో ఐవోటీ సొల్యూషన్స్ నూతన మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్
ఈ ప్లాంట్ ద్వారా 500 వరకు ఉద్యోగాలు కల్పిస్తామని కోణార్క్ ప్రకటించారు. ప్లాంట్లో కృత్రిమ మేధా ఆధారిత జీపీఎస్ డివైసెస్ తయారు చేస్తామని పేర్కొన్నారు. ఇసుక, ఖనిజాల తవ్వకం, ప్రజా రవాణా వ్యవస్థలో భద్రతకు ఈ ఉత్పత్తులు ఉపకరిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఏపీలో ఐవోటీ సొల్యూషన్స్ నూతన మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్
ఇవీ చూడండి : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 2వేలకు పైగా ఖాళీలు