తెలంగాణ

telangana

By

Published : Oct 18, 2019, 8:42 PM IST

Updated : Oct 18, 2019, 11:15 PM IST

ETV Bharat / state

ఎన్ని నిర్బంధాలు పెట్టినా బంద్​ జరుగుతుంది: కోదండరాం

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా రాజకీయ పార్టీలతో పాటు అన్ని ప్రజా సంఘాలు బంద్‌కు మద్దతు తెలిపాయని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఏది ఏమైనా బంద్​ జరుగుతుందని అన్నారు.

ఎన్ని నిర్భందాలు పెట్టినా బంద్​ జరుగుతుంది: కోదండరాం

ప్రజా రవాణాను నిలబెట్టేందుకు కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ప్రజలందరూ... స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని ఆచార్య కోదండరాం కోరారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా బంద్​ జరిపి తీరుతుందంటున్న కోదండరాంతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.

రాష్ట్ర బంద్​పై తెజస అధ్యక్షుడు కోదండరాంతో ముఖాముఖి
Last Updated : Oct 18, 2019, 11:15 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details