ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. మే 16 నుంచి జరగాల్సిన సప్లిమెంటరీ పరీక్షలను మే 25 నుంచి నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. మే 16 నుంచి జూన్ 1 వరకు ప్రధాన పరీక్షలు జరగనున్నాయి. జూన్ 3న నైతిక, మానవ విలువలు, జూన్ 4న పర్యావరణం పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. జూన్ 7 నుంచి పదో తరగతి వరకు సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు.
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. మే 16 నుంచి జరగాల్సిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25కు వాయిదా వేస్తున్నట్లు బోర్డు వెల్లడించింది.
ఇంటర్బోర్డు
ఇదీ చదవండి : ఆ తల్లి మాటలకు నా గుండె తరుక్కుపోయింది