విజయవాడ దుర్గ గుడిలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు చేపట్టారు. సెక్యూరిటీ శానిటరీ టెండర్ల అవకతవకలపై ఇప్పటికే అందిన ఫిర్యాదులకు సంబంధించి.. ఇంద్రకీలాద్రిపై జెమ్మిదొడ్డి కార్యాలయంలో దర్యాప్తు చేస్తున్నారు.
విజయవాడ దుర్గగుడిలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు - ఇంద్రకీలాద్రి ఆలయంలో అనిశా అధికారుల తనీఖీలు వార్తలు
విజయవాడ దుర్గగుడిలో సెక్యూరిటీ శానిటరీ టెండర్ల అవకతవకలపై ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంపై.. విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.
![విజయవాడ దుర్గగుడిలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు vijayawada temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11223932-1013-11223932-1617180198377.jpg)
దుర్గగుడి
ఆలయ ఈవో నుంచి వివరాలు సేకరిస్తున్నారు. స్టోర్స్ చీరల విభాగం, అన్నదాన విభాగంలో దస్త్రాలను పరిశీలిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ దాడుల్లో ఇప్పటికే 15 మంది అధికారులు సస్పెండైన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి:రేపటి నుంచి 45 ఏళ్లు దాటిన వారికి కొవిడ్ వ్యాక్సిన్: డీహెచ్
TAGGED:
Vijayawada Durga temple