హైదరాబాద్లో లాక్డౌన్ లెక్కచేయకుండా బయటకు వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి రహదారులపైకి వచ్చిన వాహనాలను కొత్తపేట చౌరస్తాలో సరూర్నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బయటకు వస్తే... కేసులు నమోదు! - Lockdown in Hyderabad
రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో బయటకు వచ్చిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ కొత్తపేట చౌరస్తా వద్ద పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
![బయటకు వస్తే... కేసులు నమోదు! if-it-comes-out-dot-dot-dot-cases-registered](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6533509-993-6533509-1585097570179.jpg)
బయటకు వస్తే... కేసులు నమోదు!
5 కార్లు, 8 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. మాదన్నపేట ప్రధాన రహదారిపై ఇన్స్పెక్టర్ సంతోష్కుమార్ ఆధ్వర్యంలో నిర్భంద తనిఖీలుచేపట్టారు. యువకులు రోడ్లపై తిరగకుండా చర్యలు తీసుకున్నారు.
ఇదీ చూడండి :కరోనా అవగాహన కోసం.. ప్రచార రథం సిద్ధం చేసిన సిద్దిపేట పోలీసులు