Passport Services: తెలంగాణలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో బుధవారం నుంచి వందశాతం అపాయింట్మెంట్లు విడుదల చేస్తున్నట్లు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. కరోనా కారణంగా గత నెల 18 నుంచి 50శాతం, 28 నుంచి 30శాతం లెక్కన అపాయింట్మెంట్లు విడుదల చేస్తూ వచ్చామన్నారు. దీంతో స్లాట్లు దొరకాలంటే దరఖాస్తుదారులకు కనీసం 30 రోజులు సమయం పట్టేదని వివరించారు. చాలా మంది పాస్పోర్టు సేవలను సకాలంలో పొందలేక ఇబ్బందులు పడుతూ వచ్చారని ఆయన తెలియచేశారు.
వంద శాతం సేవలు...