దేశ రాజధాని దిల్లీలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో భాగ్య నగర పోలీసులు అనధికారికంగా హై అలర్ట్ ప్రకటించారు. నగరంలోని పాతబస్తీలో అతి సున్నితమైన ప్రాంతాలను గుర్తించి మీర్ చౌక్ ఏసీపీ ఆనంద్ అంధ్వర్యంలో సౌత్ జోన్ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లతో కవాతు నిర్వహించారు.
దిల్లీలో అల్లర్లు.. అప్రమత్తమైన భాగ్యనగర పోలీసులు - సౌత్ జోన్ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లతో కవాతు
దిల్లీ అల్లర్ల సందర్భంగా నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని సున్నితమైన ప్రాంతాల్లో మీర్ చౌక్ ఏసీపీ ఆనంద్ అంధ్వర్యంలో పోలీసులుతో కవాతు నిర్వహించారు.
![దిల్లీలో అల్లర్లు.. అప్రమత్తమైన భాగ్యనగర పోలీసులు hyderabad police parade at old city](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6231412-833-6231412-1582869739194.jpg)
దిల్లీలో అల్లర్లు.. అప్రమత్తమైన భాగ్యనగర పోలీసులు
సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పికటింగ్లు నిర్వహిస్తోన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
దిల్లీలో అల్లర్లు.. అప్రమత్తమైన భాగ్యనగర పోలీసులు
ఇదీ చదవండి:ఇష్టారాజ్యంగా ఫీజులు.. స్పందించని విద్యాశాఖ!