రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రచారానికి తెరతీశారు. బైక్లు గుర్రాల మీద...కరోనా హల్మెట్స్ ధరించిన పోలీసులు ప్రజల్లో కరోనా మీద అవగాహన కల్పించారు. కరోనా కట్టడి చెయ్యాలంటే ఇంటికే పరిమితమవాలని ప్రకార్డులు ప్రదర్శిస్తున్నారు.
కరోనా వైరస్ పై హెల్మెట్ తో పోలీసుల అవగాహన కార్యక్రమం