తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్​ఎంసీలో మహిళా దినోత్సవం - latest news on mayor bonthu rammohan

జీహెచ్​ఎంసీ కార్యాలయంలో మహిళా కార్పొరేటర్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర మేయర్​ బొంతు రామ్మోహన్​ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

hyderabad mayor bonthu rammohan
'మహిళలు అన్ని రంగాల్లో ముందుంటారని రుజువైంది'

By

Published : Mar 8, 2020, 12:06 PM IST

మ‌హిళ‌లు అన్ని రంగాల్లో ముందుంటార‌ని జీహెచ్‌ఎంసీలో రుజువైన‌ట్లు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ పేర్కొన్నారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా జీహెచ్‌ఎంసీ కార్యాల‌యంలో మ‌హిళా కార్పొరేట‌ర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుక‌ల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేక్​ క‌ట్‌ చేసి.. మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.

గ‌త నాలుగు సంవ‌త్సరాలుగా మ‌హిళా కార్పొరేట‌ర్లు ప్రజ‌ల‌కు అందుబాటులో ఉంటూ.. తమ సేవలను అందిస్తున్నారని మేయర్​ అభినందించారు.

'మహిళలు అన్ని రంగాల్లో ముందుంటారని రుజువైంది'

ఇవీ చూడండి:'నారీ శక్తి' అవార్డు గ్రహీతలతో నేడు మోదీ భేటీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details