తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరాశ, నిస్పృహలతోనే ఉగ్రదాడులు

సెలవుల్లో ఇంటికి వెళ్లి వస్తున్న నిరాయుధులపై దాడి చేయడం చాలా హేయనీయమైన చర్య. వీరి కుటుంబాలకు, ప్రతి సైనికుడికి దేశమంతా అండగా నిలవాలి: సీఆర్పీఎఫ్ మాజీ డీజీ కోడె దుర్గాప్రసాద్

By

Published : Feb 15, 2019, 9:44 AM IST

నిరాశ, నిస్పృహలతోనే ఉగ్రదాడులు

జమ్మూ కశ్మీర్​లో ఉగ్రవాదుల దాడి హేయమైన చర్యని సీఆర్పీఎఫ్ విశ్రాంత డైరెక్టర్ జనరల్ కోడె దుర్గాప్రసాద్ అభివర్ణించారు. కొంతకాలంగా ఉగ్రవాదులు తమ ఉనికి కోల్పోవడం వల్లే నిరాశ, నిస్పృహలతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్నారు. ఇతర దేశాల మద్దతు ఉన్నంత వరకు ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడం కష్టమేనంటున్న దుర్గాప్రసాద్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

నిరాశ, నిస్పృహలతోనే ఉగ్రదాడులు

ABOUT THE AUTHOR

...view details