తెలంగాణ

telangana

పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో హుస్సేన్‌ సాగర్‌

హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో.. హుస్సేన్ సాగర్‌కు వరద నీరు పోటెత్తుతుంది. ట్యాంక్‌బండ్‌ నీటిమట్టం 513.41 మీటర్లు కాగా... ప్రస్తుతం 513.60 మీటర్ల వరకు నీరు చేరింది. మరింత వరద నీరు చేరే అవకాశం ఉండటం వల్ల ... అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఈటీవీ భారత్​ ప్రతినిధి కార్తీక్ అందిస్తారు.

By

Published : Sep 26, 2020, 5:08 PM IST

Published : Sep 26, 2020, 5:08 PM IST

hussain-sagar-near-full-water-level-in-hyderabad
పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో హుస్సేన్‌ సాగర్‌

హైదరాబాద్‌లో ఏకధాటిగా వర్షం కురుస్తుంది. రెండురోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు హుస్సేన్‌సాగర్​లోకి ప్రవాహం పెరిగింది. జలాశయం నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో హుస్సేన్‌ సాగర్‌ కొనసాగుతోంది.

పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో హుస్సేన్‌ సాగర్‌

ఈ నేపథ్యంలో అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. లోయర్ ట్యాంక్​బండ్ వద్ద లోతట్టు ప్రాంత ప్రజలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది.

ఇదీ చూడండి :నిండుకుండలా మారిన దిగువ మానేరు జలాశయం

ABOUT THE AUTHOR

...view details