తెలంగాణ

telangana

ETV Bharat / state

అసెంబ్లీ వద్ద భద్రత కట్టుదిట్టం

నిన్నటి పరిణామాల దృష్ట్యా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. గుర్తింపు కార్డులు ఉన్న వారినే లోపలికి అనుమతిస్తున్నారు.

By

Published : Mar 12, 2020, 12:03 PM IST

Huge security at the telangana Assembly
అసెంబ్లీ వద్ద భారీగా మోహరించిన పోలీసులు

శాంతి భద్రతల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ముట్టడికి ఏబీవీపీ విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

అసెంబ్లీ వద్ద భారీగా మోహరించిన పోలీసులు

ఈ క్రమంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా నేడు పోలీసులు అసెంబ్లీ వద్ద భారీగా మోహరించారు. పెద్ద సంఖ్యలో టాస్క్ ఫోర్స్, పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. గుర్తింపు కార్డులు ఉన్నవారినే లోపలికి అనుమతిస్తున్నారు.

ఇవీ చూడండి:అసెంబ్లీ సమావేశాల తర్వాత జిల్లాల్లో పర్యటించనున్న సీఎం

ABOUT THE AUTHOR

...view details