తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫోన్​ కొట్టు.. మామిడి పట్టు.. నేటి నుంచే

ఉద్యాన శాఖ నేటి నుంచి వినియోగదారులకు మామిడి పండ్లను సరఫరా చేయనుంది. వినియోగదారులు 7997724925, 7997724941 ఫోన్‌ నెంబర్ల ద్వారా పండ్లను ఆర్డర్‌ చేయవచ్చని ఆ శాఖ అధికారులు తెలిపారు.

By

Published : May 1, 2020, 11:57 AM IST

horticulture-department-supplying-mangoes-from-today
ఫోన్​ కొట్టు.. మామిడి పట్టు.. నేటి నుంచే

ఉద్యాన శాఖ నేటి నుంచి వినియోగదారులకు మామిడి పండ్లను సరఫరా చేయనుంది. వినియోగదారులు ఫోన్​ ద్వారా ఆర్డర్​ ఇచ్చి పండ్లను పొందవచ్చని తెలిపింది. అయితే గతంలో అధికారులు ప్రకటించిన ఫోన్‌ నెంబర్​ నుంచి కాకుండా.. 7997724925, 7997724941 ఫోన్‌ నెంబర్ల ద్వారా మామిడిపండ్లను ఆర్డర్‌ చేయవచ్చని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల గతంలో ప్రకటించిన ఫోన్‌ నెంబర్లను తొలగించినట్టు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి వినియోగదారులు ఈ సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

mangoes

ABOUT THE AUTHOR

...view details