ప్రపంచ బ్యాడ్మింటన్ విజేత పీవీ సింధును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ఆ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. సింధుతోపాటు ఆమె తల్లిదండ్రులు వెంకట రమణ, విజయ హాజరయ్యారు.
కష్టపడితేనే విజయం