తెలంగాణ

telangana

ETV Bharat / state

పీవీ సింధును ఘనంగా సన్మానించిన ఏపీ ప్రభుత్వం - sindhu honor program in vijayawada

ప్రపంచ బ్యాడ్మింటన్ విజేత పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. సింధుతో పాటు ఆమె తల్లిదండ్రులు వెంకటరమణ, విజయలు కార్యక్రమానికి హాజరయ్యారు.

పీవీ సింధును ఘనంగా సన్మానించిన ఏపీ ప్రభుత్వం

By

Published : Sep 13, 2019, 6:09 PM IST

ప్రపంచ బ్యాడ్మింటన్ విజేత పీవీ సింధును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ఆ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. సింధుతోపాటు ఆమె తల్లిదండ్రులు వెంకట రమణ, విజయ హాజరయ్యారు.

కష్టపడితేనే విజయం

కష్టపడితే విజయం దానంతటదే వస్తుందనీ.. మన రాష్ట్రం నుంచి ఎంతోమంది తనలా తయారు కావాలని కోరుకుంటున్నట్లు సింధు తెలిపారు.

పీవీ సింధును ఘనంగా సన్మానించిన ఏపీ ప్రభుత్వం

ఇవీ చూడండి: యాదాద్రిలోనే కాదు... బుద్ధవనంలోనూ కేసీఆర్ శిల్పాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details