సీబీఐ హైదరాబాద్ ఎస్పీ సి.కళ్యాణ్ పాకెర్ల కేంద్ర హోంమంత్రి పతకానికి ఎంపికయ్యారు. దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన వివిధ విభాగాల సిబ్బందికి ప్రతీ ఏడాది కేంద్ర హోంమంత్రి దర్యాప్తు పతకాలను ఇస్తోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 121 మంది దర్యాప్తు అధికారులకు పతకాలను ప్రకటించింది. సీబీఐ హైదరాబాద్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఎస్పీ కళ్యాణ్కు కేంద్రం అవార్డు ప్రకటించింది.
కేంద్ర హోంమంత్రి పతకానికి సీబీఐ హైదరాబాద్ ఎస్పీ ఎంపిక - సీబీఐ హైదరాబాద్ ఎస్పీ సి.కళ్యాణ్
దేశంలోని పలు కేసుల దర్యాప్తుల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన 121 మంది పోలీసు అధికారులు కేంద్రహోంమంత్రి పతకానికి ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి సీబీఐ హైదరాబాద్ ఎస్పీ సి.కళ్యాణ్కు కేంద్రం అవార్డు ప్రకటించింది.

కేంద్ర హోంమంత్రి పతకానికి సీబీఐ హైదరాబాద్ ఎస్పీ ఎంపిక