ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి దాఖలైన పిటిషన్పై.. ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో నామినేషన్ల బలవంతపు ఉపసంహరణ, అడ్డగింతల ఘటనలపై విచారణ జరపాలన్న ఏపీ ఎస్ఈసీ ఆదేశాలను ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది.
ఏపీ ఎస్ఈసీ ఆదేశాలు రద్దు చేసిన ఆ రాష్ట్ర హైకోర్టు - telangana news
ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి దాఖలైన పిటిషన్పై ఆ రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. బలవంతపు ఉపసంహరణ, అడ్డగింతల ఘటనలపై విచారణ జరపాలన్న ఏపీ ఎస్ఈసీ ఆదేశాలను రద్దు చేసింది.

పరిషత్ ఎన్నికలపై... ఎస్ఈసీ ఆదేశాలు రద్దు చేసిన హైకోర్టు
గతంలో ఏకగ్రీవమైనచోట్ల డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి:ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు కసరత్తు... ఏఆర్వో సంఖ్య రెట్టింపు!