ఆన్లైన్ తరగతుల నిర్వహణపై హైకోర్టులో విచారణ - హైకోర్టులో విచారణ
![ఆన్లైన్ తరగతుల నిర్వహణపై హైకోర్టులో విచారణ high-court-review-on-online-classes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8124277-thumbnail-3x2-hc.jpg)
ఆన్లైన్ తరగతుల నిర్వహణపై హైకోర్టులో విచారణ
12:22 July 22
ఆన్లైన్ తరగతుల నిర్వహణపై హైకోర్టులో విచారణ
ప్రైవేట్ పాఠశాలల ఆన్లైన్ తరగతుల నిర్వహణపై హైకోర్టు విచారణ చేసింది. దీనిపై వాదనలు వినిపించిన ప్రభుత్వం... డిజిటల్ బోధనను ప్రోత్సహించాలని కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చిందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎన్సీఈఆర్టీఈ మార్గదర్శకాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
కౌంటర్ దాఖలుకు రెండు వారాలు గడువు ఇవ్వాలని సీబీఎస్ఈ న్యాయస్థానాన్ని కోరింది. తదుపరి విచారణను ఆగస్టు 6కు వాయిదా వేసింది.
Last Updated : Jul 22, 2020, 12:58 PM IST