తెలంగాణ

telangana

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ

పారిశుద్ధ్య కార్మికులకు భాజాపా నేతలు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా కట్టడిలో కార్మికుల పాత్ర కీలకమైనదంటూ అభినందించారు.

By

Published : Apr 9, 2020, 12:57 PM IST

grocerys-distribution-to-ghmc-employees
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ

కరోనా వైరస్ నివారణలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమైనది. సీఎం కేసీఆర్ సైతం వారి సేవలకు సలాం చెప్తూ... ప్రోత్సాహకాలు విడుదల చేశారు. భాజపా నేతలు కూడా వీరి సేవలను గుర్తించి మెచ్చుకుంటున్నారు. బషీర్​బాగ్​లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. రాత్రింబవళ్లు వీరు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారని భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్ అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details