తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే ఉత్సవాలను ప్రజలు దశాబ్దాలుగా జరుపుకుంటున్నారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొనియాడారు. అమ్మవారి ఆలయాల్లో బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్ర ప్రజలకు బోనాల వేడుక శుభాకాంక్షలు తెలిపారు.
'సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే వేడుక బోనాలు' - Governor tamilisai soundararaja wishes on bonalu
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బోనాల ఉత్సవాల సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు, సలహాలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
Tg_Hyd_05_20_Governer_On_Bonalu_Av_3066407
కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వ సూచనలు, సలహాలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులు తమ ఇళ్లలోనే బోనాలు జరుపుకోవాలని తమిళిసై కోరారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి భక్తులు నడుచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Last Updated : Jul 20, 2020, 8:24 AM IST