రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మట్టి గణపతులను పంపిణీ చేశారు. హైదరాబాద్ రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో అధికారులు, సిబ్బందికి మట్టితో చేసిన గణపతి విగ్రహాలను అందించారు.
నిబంధనలకు లోబడి ఉత్సవాలు నిర్వహించుకోండి: గవర్నర్
తెలంగాణ ప్రజలంతా కరోనా నిబంధనలకు లోబడి గణేశ్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కోరారు. హైదరాబాద్ రాజ్ భవన్లో అధికారులు, సిబ్బందికి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.
నిబంధనలకు లోబడి ఉత్సవాలు నిర్వహించుకోండి: గవర్నర్
ప్రజలంతా కొవిడ్ నిబంధనలకు లోబడి గణేశ్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని గవర్నర్ కోరారు. అలాగే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తమిళి సై వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.