కొత్త పురపాలక చట్టంపై గవర్నర్ అభ్యంతరాలు చెప్పడం ప్రజాస్వామ్య నైతిక విజయమని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కొత్త పురపాలక చట్టం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారాలు హరించేదిగా ఉందన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా తమతో పాటు అనేక ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు పోరాడాయని తెలిపారు. ఆర్డినెన్స్పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మల్కాజిగిరిలో భాజపా కార్యకర్తలపై జరిగిన దాడులను ఖండించారు.
'పురపాలిక చట్టంపై గవర్నర్ అభ్యంతరాలను స్వాగతిస్తున్నాం' - ex central minister
నూతన పురపాలక చట్టంపై గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. బిల్లుపై గవర్నర్ అభ్యంతరాలు వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య నైతిక విజయమని పేర్కొన్నారు.
!['పురపాలిక చట్టంపై గవర్నర్ అభ్యంతరాలను స్వాగతిస్తున్నాం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3924418-617-3924418-1563885194671.jpg)
'కొత్త పురపాలిక చట్టంపై గవర్నర్ అభ్యంతరాలు స్వాగతిస్తున్నాం'
'కొత్త పురపాలిక చట్టంపై గవర్నర్ అభ్యంతరాలు స్వాగతిస్తున్నాం'
ఇదీ చూడండి: అధికరణ 370 రద్దు: కశ్మీరీల అంగీకారమే కీలకం